ముగించు

దళితులకు భూమి పంపిణీ

తేది : 29/09/2019 - 18/09/2027 | రంగం: దళితులకు భూమి పంపిణీ

భూమిలేని ఎస్సీ మహిళలకు 3 ఎకరాల వ్యవసాయ భూములను అందించే ప్రభుత్వం యొక్క మరొక ప్రముఖ సంక్షేమ పథకం, వారి జీవనోపాధికి నీటిపారుదల సౌకర్యాలు, భూమి అభివృద్ధి మరియు ఇతర వ్యవసాయ ఉత్పాదనలు కల్పించటానికి ఏర్పాటుచేయబడింది. ప్రభుత్వం మొట్టమొదటి సంవత్సరంలో మొత్తం 92,58 ఎకరాల భూమిని 959 మంది దళితులకు కేటాయించింది.

 

లబ్ధిదారులు:

భూమిలేని ఎస్సీ మహిళలు

ప్రయోజనాలు:

భూమి అభివృద్ధి మరియు ఇతర వ్యవసాయ ఉత్పాదనలు

ఏ విధంగా దరకాస్తు చేయాలి

తహశిల్దార్స్ ఆఫీస్ ల యందు అప్లై చేయవొచ్చు .